KRNL: పెద్దకడబూరు మండలంలోని 20 పంచాయతీల గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలను డిజిటలైజ్ చేసి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఇవాళ MLA బాలనాగిరెడ్డికు అందజేశారు. సుమారు 2,200 మందిని కమిటీల్లో నియమించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు.