నెల్లూరు జిల్లాలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెండు రోజుల పర్యటన ఖరారైంది. రేపు (ఏప్రిల్ 17) ఉదయం పెంచలకోన చేరుకోనున్నారు. అక్కడ జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 18వ తేదీన శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగే సాగునీటి సలహా మండలి (IAB) సమావేశంలో పాల్గొన్నారు.