GNTR: తెనాలిలో మాదకద్రవ్యాల కేసు సంచలనం సృష్టించింది. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వచ్చిన MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.