తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనను జై భీమ్ MRPS రాష్ట్ర అధ్యక్షుడు జానయ్య మాదిగ సోమవారం ఖండించారు. ఎస్సీ వర్గానికి చెందిన దళిత నాయకుడిని బెదిరించడం సరికాదన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత హక్కులపై దాడి సహించమని వారు హెచ్చరించారు.