కోనసీమ: ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామానికి చెందిన కనుమూరి సీతారామరాజు(40) మద్యానికి బానిసయ్యా డు. శుక్రవారం మద్యం మత్తులో ఉండి పురు గులు మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన స మాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎస్.రాము తెలిపారు.