విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని జీవీఎంసి క్రికెట్ స్టేడియంలో ఇవాళ ఉదయం HRAAP ఇంటర్ హోటల్స్ క్రికెట్ లీగ్ -2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులు, హాస్పిటాలిటీ రంగానికి చెందిన సభ్యులు, సీపీ డా.శంకబ్రత బగ్చి హాజరు అయ్యారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు.