ELR: ఉంగుటూరు నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వెల్లమిల్లి గ్రామానికి చెందిన ఆకురాతి కిషోర్ ను నియమిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు భావన ఋషి ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. నియోజవర్గంలో నాలుగు మండలాలలో గ్రామ, మండల స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.