TPT: శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన బుర్ర ప్రియాంక ఇటీవల మరణించారు. వారి కుటుంబానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాళ్లూరి ప్రమాద బీమా చెక్కును ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.