KDP: కలసపాడులో సగిలేరు నది ఒడ్డున ఉన్న ఎస్పీజీ, పరిశుద్ధ పేతురు – పరిశుద్ధ పౌలు పట్టణ చర్చిలో ఈస్టర్ ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంతా మహదానందంతో, భక్తిపారవశ్యంతో ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. పునరుజ్జీవానికి గుర్తు, మరణంపై యేసుక్రీస్తు సాధించిన విజయానికి ప్రతీక ‘ఈస్టర్’ అని రెవరెండ్ సింగమల ఆశీశ్ గాబ్రియేల్ అన్నారు.