NDL: మహానంది(మం) బుక్కాపురం మజారా పుట్టుపల్లె గ్రామానికి చెందిన యువకుడు శ్రీను అకాల మరణంతో కుటుంబాన్ని జనసేన నాయకులు గురువారం పరామర్శించారు. మండల నాయకుడు మారెడ్డి రామయ్య ఆధ్వర్యంలో జనసైనికులు అంత్యక్రియల కోసం రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. నిండు గర్భిణి అయిన మృతుని భార్యకు, కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.