VSP: కూర్మన్నపాలెం వద్ద విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాల్లో ఆరు టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండగా రైస్ మిల్లర్ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి ఈ బియ్యాన్ని పట్టుకున్నారు. మూడు వాహనాలను శ్రీనగర్లో గల ఎఫ్ సీఐ గోదాముకు తరలించి కేసు నమోదు చేశారు.