E.G: స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీ స్థాపించి ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆదివారం రాజమండ్రి రూరల్ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు పెద్దపీఠ వేసిన ఘనత ఎన్టీఆర్ దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.