SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం ఆమదాలవలస పట్టణ అధ్యక్షుడు సంపతి రావు మురళి అన్నారు. స్థానిక TDP కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు నుంచి పలు సమస్యలపై దరఖాస్తు రూపంలో వినతులు స్వీకరించారు.వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.