NLR: బోగోలు మండలం కొండబిట్రగుంటలో శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతనంగా నిర్మించిన కోనేరులో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన తెప్పపై కోనేరులో స్వామివారిని ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు.