KRNL: మంత్రాలయం (M) సుంకేశ్వరి గ్రామంలో ఇవాళ “రైతన్న మీకోసం వారోత్సవాల్లో” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TDP ఇన్ఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాజారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ వారు రైతులతో సమావేశమై పంచసూత్రాలు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు భూమిపూజ చేశారు.