VZM: బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, ఆనవరం గ్రామానికి చెందిన అలమండ మోహనరావు ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ కొన్ని నెలల క్రితం అకాల మరణం చెందారు.. MGNREGS తరఫున వారి కుటుంబానికి రూ. 5,00,000/- ఎక్స్ గ్రేషియా మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి కోటలో మోహన్ రావు భార్యకు ఆ చెక్కును అందజేశారు.