PDPL: వ్యవసాయ శాఖ ద్వారా ధర్మారం మండలంలోని రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. 61 మంది రైతులకు రూ. 18.24 లక్షల విలువైన ఆధునిక వ్యవసాయ పనిముట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ ద్వారా శనివారం పంపిణీ చేశామని ఆయన తెలిపారు. 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లింపులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.