VZM: చీపురుపల్లి ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారుని ఆదివారం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదెల శ్రీనివాసులు నాయుడు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకి ఆలయ కమిటీ ఛైర్మన్ నాగరాజు, ఈవో నానాజీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి వస్త్రాలు, పసుపు, కుంకుమ చెల్లించారు.