E.G: రాజమండ్రి రూరల్ బొమ్మూరు వైసీపీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను వైసీపీ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తూ.గో జిల్లా సెక్రటరీగా నియమించడంపై బోమ్మూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ దాకే శ్రీను అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.