ELR: మండవల్లిలో కొండపల్లి నాంచారయ్య నివాసం వద్ద పీఎం సూర్య ఘర్ యోజన పధకం ద్వారా మంజూరైన సోలార్ ప్యానల్ రూఫ్టాప్ను బుధవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే కేంద్ర ప్రభుత్వ పథకంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.