ELR: జంగారెడ్డిగూడెం పర్యటనలో భాగంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఓ దివ్యాంగుడిని పరామర్శించారు. ఆయనకు ప్రభుత్వం నుంచి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తనకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనే పథకాలను ప్రవేశపెట్టిందని ఆయనకు వివరించారు.