ASR: పాడేరు గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ పండగ రాట ప్రతిష్ఠోత్సవం శతకం పట్టు వద్ద సోమవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ రాటను ప్రతిష్ఠించారు. మే 10, 11, 12 తేదీల్లో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.