NTR: గత వారం రోజులు నుంచి నిర్విరామంగా దుర్గ గుడి ఆలయ ప్రాంగణం వద్ద భక్తులకు, బాటసారులకు, ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సమతం సత్తిబాబు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన నేత బాడిత శంకర్ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.