రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలువు నిచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు, రెవెన్యూశాఖలతో సమిష్టిగా పని చేయాలని ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆద్వర్యంలో నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని శనివారం జూమ్ కాన్ఫరెన్స నిర్వహించారు.