BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో డీఎల్డీవో కే. పద్మావతి శనివారం తనిఖీ చేశారు. గ్రామపంచాయతీలో PGRSలో వచ్చిన కంప్లైంట్లను విచారణ చేసి అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే గ్రామ అభివృద్ధికి నిధులు ఎన్ని కేటాయించారు. జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.