సత్యసాయి: పెనుకొండ మండలంలో టిప్పు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా శుక్రవారం తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పెనుకొండ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ ముహమ్మద్ తొయ్యిబ్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని సుమారు 225 కుటుంబాలకు రంజాన్ తోఫాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిప్పు ఫౌండేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.