VSP: అక్కయ్యపాలెం అబిద్నగర్లోని ఇమామ్ రేజా భవనంలో షియా ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖామెనాయి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయతుల్లా డా.అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ హాజరై ప్రసంగించారు. భారత్లో అన్ని మతాలు శాంతియుతంగా కలిసివుంటాయని, ఇండియా-ఇరాన్ మధ్య సుదీర్ఘ సంబంధాలు కొనసాగుతున్యారు.