అన్నమయ్య: రామసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. చెంబకూరు పంచాయతీ ఎర్రబయలుపల్లెకు చెందిన చందు (14) గుడికి హారం వేస్తూ కరెంట్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు తరలించారు. ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది.ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.