CTR: పలమనేరు ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని వెలుగు కార్యాలయంలో 80 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు ఈ-సైకిళ్లు పంపిణీ చేసి, స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. అలాగే 499 సంఘాలకు రూ. 35.39 కోట్ల బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు.