BPT: సంతమాగులూరు (మం) ఏల్చూరులో గురువారం అడ్మిషన్ల డ్రైవ్ ముమ్మరంగా సాగింది. జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు తొలుత ఎంపీపీ విద్యార్థులతో మాట్లాడి, అనంతరం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను 6వ తరగతిలో తమ పాఠశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడిలో మెరుగైన సదుపాయాలను ఉన్నాయని తెలిపారు.