KRNL: ఆదోని పట్టణంలోని సుందరయ్య భవనంలో సీఐటీయూ రాష్ట్ర మహాసభల కరపత్రాలను గోపాల్, తిప్పన్న, లక్ష్మన్న గురువారం విడుదల చేశారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేసి కార్మిక హక్కులను రక్షించాలని CITU నాయకులు కోరారు. సభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.