GNTR: జాతీయ నృత్య, సంగీత కళా ఉత్సవం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. నృత్యాలు మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిబింబమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మలినేని కాలేజీ ఛైర్మన్ పెరుమాళ్లు, అపెక్స్ సొల్యూషన్స్ డైరెక్టర్ నరేంద్ర పాల్గొన్నారు.