CTR: పుంగనూరుకు జడ్జిలను నియమించాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ కోరారు. చిత్తూరులో జిల్లా న్యాయమూర్తి అరుణ సారికను బుధవారం ఆయన కలిశారు. శని, ఆదివారాల్లో హైకోర్టు జడ్జి జయ సూర్య జిల్లా పర్యటన నిమిత్తం రానున్నారని వారిని కలిసి పుంగనూరులోని కోర్టులోని సమస్య ఆయన దృష్టికి తీసుకువచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.