VSP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్, విశాఖకు చెందిన పి.ఎస్. నాయుడును పంజాబ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇంద్రపాల్ సింగ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఉభయ రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై చర్చించారు.
Tags :