PPM: పశువులకు గాలికుంట టీకాలు తప్పనిసరిగా వేయించాలని మామిడిపల్లి పశు వైద్య అధికారి ప్రభాకర్ తెలిపారు. సోమవారం మద్దెనవలస గ్రామంలో నిర్వహించిన టీకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఈ టీకాలు పశువులకు వేయించడం వలన పాలు ఉత్పత్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయన్నారు.