W.G: తాడేపల్లిగూడెం (M) పెదతాడేపల్లి డాక్టర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సోమవారం పీఎంశ్రీ ప్రోగ్రాం సెంట్రల్ కమిటీ మెంబర్ హేమ జైస్వాల్ పరిశీలించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఆమె తనిఖీ చేశారు. పీఎం శ్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిన ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ క్లాసు రూమ్, అటెండెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకున్నారు.