VZM: ఎస్. కోట పట్టణంలో ఉన్న ఎరుకమ్మ పేరంటాల కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సర్పంచుల మంగళవారం సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా జెడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరై. మాజీ ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఐదేళ్లు పదివికాలం పూర్తిచేసుకున్న సర్పంచు సేవలను గుర్తిస్తూ సత్కరించి ఆనందదాయకమన్నారు.