IPL 2026లో భాగంగా పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 128 పరుగులు చేసింది. విజయ్కుమార్ వైశాఖ్ బౌలింగ్లో (13.6) ఫిలిప్స్ (25) మార్కో యాన్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం జోస్ బట్లర్ (38*), వాషింగ్టన్ సుందర్ (7*) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లకు స్కోర్ 128/3గా ఉంది.