MDK: పెద్ద శంకరంపేటలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. మండల పరిధి ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో పాటు గ్రామ కూడా ఈ ఉచిత శిబిరానికి హాజరై తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో కంటి డాక్టర్లు దీప్తిసింగ్, రమణ, నవీన్ కుమార్, వేణుగోపాల్, సంఘం అధ్యక్షులు నర్సింలు పాల్గొన్నారు.