SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. జంగం అంజయ్య అనే వ్యక్తి ఇవాళ కరెంటు షాక్తో మృతి చెందాడు. ఆయన మృతితో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాగా, ప్రస్తుతం అంజయ్య సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.