PDPL: రామగుండం ఎన్టీపీసీ జ్యోతి నగర్లో దీప్తి మహిళా సమితి 44వ వార్షికోత్సవ వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. NTPC EDచందన్ కుమార్ సమంత, రేఖ సమంత వేడుకలను ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, దేశభక్తి గీతాలు అలరించాయి. సమితి చేస్తున్న సామాజిక సేవలను ఈడీ అభినందించారు. వివిధ రాష్ట్రాల సంస్కృతిని చాటేలా ప్రదర్శనలు నిర్వహించారు.