MNCL: బెల్లంపల్లిలోని కూరగాయల(2025-26) సంతను బహిరంగ వేళలో పసుల వెంకటేష్ దక్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తెలిపారు. కమిషనర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన బహిరంగ వేలంలో నలుగురు పాటదారులు పాల్గొన్నారు. పసుల వెంకటస్వామి రూ.13.50 లక్షలకు వేలం పాడి తైబజార్ నిర్వహణను దక్కించుకున్నట్లు కమిషనర్ వివరించారు.