E.G: సీతానగరం, పురోషోతగ్రామల సమీపంలో పురాతన శ్రీసీతారామలక్ష్మణ ఆలయం ఉంది. అడవుల మధ్య కొండలపై ఉన్న ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడి కోనేరులో నీరు ఎంతో తియ్యగా ఉండటం విశేషం. పూర్వం ఇక్కడ సీతారాములు నివసించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాలన్న ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.