WNP: జిల్లాలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు ఆస్కారం లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి ప్రభుత్వ బాలల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణపై అధికారులను కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారి ఉన్నారు.