మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని సుతారిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో భాగంగా చేపట్టిన కందకాల తవ్వకం పనులను గ్రామ సర్పంచ్ సునీల్, టెక్నికల్ అసిస్టెంట్ (T.A) స్వాతి సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా పనులను వేగవంతం చేస్తున్నట్లు