TG: గతంలో KCR, హరీష్ రావు తప్పులు చేశారని ప్రజలు గ్రహించే.. తీర్పు ఇచ్చారని CM రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు వాళ్లేం చేశారో.. ఈ ప్రభుత్వం ఏం చేసిందో సభలో చర్చిద్దామన్నారు. పదేళ్ల అనుభవంతో వాళ్లు సూచనలు చేస్తే.. స్వీకరిస్తామని చెప్పారు. నీటి జలాలు AP తరలించుకుపోతోందనే ప్రచారం అవాస్తవమన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దాం.. ప్రజలు నీళ్ల విషయంలో కాదన్నారు.