అన్నమయ్య: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని YCP మాజీ MLA శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం రాయచోటిలోని YCP కార్యాలయంలో ఆయన మాట్గత వైసీపి ప్రభుత్వం 3.32 లక్షల అప్పు చేస్తే, టీడీపీ ప్రభుత్వం 20 నెలల్లోనే 3. 20 లక్షల అప్పు చేసిందని, అభివృద్ధి చేయకుండా మాటలతో కాలం వెళ్లబుచ్చుతోందని విమర్శించారు.