ADB: అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందాలని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రుయ్యాడి గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఇండ్లు నిర్మించలేదని పేర్కొన్నారు.