MNCL: నెన్నెల మండలంలోని గొల్లపల్లి గ్రామంలోసర్పంచ్ జాడి లక్ష్మి ఆద్వర్యంలో గురువారం 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కిరణం షాప్ యజమానులు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని హెచ్చరించారు. తడి, పొడి చెత్త వేరు చేయాలని షాప్ యజమానులు సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల మొగిలి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.