MNCL: రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు వెంటనే పాలక మండళ్లు నియమించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పదవి కాలం రెండేళ్లవుతున్న ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదని తెలిపారు.